ఇండియా నుంచి వచ్చిన విమానంలో ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్
- March 04, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్, ఇండియా నుంచి వచ్చిన ఓ విమానం ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్కి గురైనట్లు వెల్లడించింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన విమానంలో స్మోక్ ఇండికేషన్ కారణంగా, ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్ చేశారు. ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తలేదనీ, ప్రయాణీకులంతా క్షేమంగా వుండేలా తగిన చర్యలు తీసుకున్నామనీ, ప్రొసీజర్ అనంతరం ప్రయాణీకులంతా వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకున్నారని ఒమన్ ఎయిర్ వెల్లడించింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..