ఇండియా నుంచి వచ్చిన విమానంలో ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్
- March 04, 2020
మస్కట్: ఒమన్ ఎయిర్, ఇండియా నుంచి వచ్చిన ఓ విమానం ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్కి గురైనట్లు వెల్లడించింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన విమానంలో స్మోక్ ఇండికేషన్ కారణంగా, ఎమర్జన్సీ ఎవాక్యుయేషన్ చేశారు. ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలూ తలెత్తలేదనీ, ప్రయాణీకులంతా క్షేమంగా వుండేలా తగిన చర్యలు తీసుకున్నామనీ, ప్రొసీజర్ అనంతరం ప్రయాణీకులంతా వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకున్నారని ఒమన్ ఎయిర్ వెల్లడించింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







