కరోనా వైరస్: యూఏఈపై ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ లేవు
- March 05, 2020
యూఏఈలో ఇండియన్ కాన్సులేట్, ట్రావెల్ బ్యాన్ పుకార్లపై స్పందించింది. భారతదేశం, యూఏఈపై ఎలాంటి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ విధించలేదనీ ఈ సందర్భంగా ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో యూఏఈకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రత్యేక ట్రావెల్ అడ్వయిజరీ ఇండియా జారీ చేయలేదనీ తెలిపింది. కాగా, పలు ఈవెంట్స్ పోస్ట్పోన్ అయ్యాయనీ, స్కూల్స్ మార్చి 8 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ప్రకటించాయని కాన్సులేట్ వెల్లడించింది. ఇదిలా వుంటే, కరోనా వైరస్ నేపథ్యంలో చైనా, సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్ మరియు జపాన్ దేశాలకు సంబంధించి ట్రావెల్ బ్యాన్ని ఇండియా విధించింది.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







