ఇరాన్ నుంచి వచ్చే ఫిష్పై నిషేధం విధించిన ఒమన్
- March 06, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, ఇరాన్ నుంచి వచ్చే చేపల విక్రయాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధాన్ని కాదని ఎవరైనా అక్రమంగా చేపల విక్రయాలు జరిపితే కరిÄన చర్యలుంటాయని హెచ్చరించారు అధికారులు. ఫిషర్మెన్, ట్రాన్స్పోర్టర్స్, లైవ్ ఫిషరీస్ మరియు ట్రేడర్స్, ఇరాన్ నుంచి వచ్చే కంటెంట్ని కొనుగోలు చేయరాదనీ, విక్రయించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







