ఇరాన్ నుంచి వచ్చే ఫిష్పై నిషేధం విధించిన ఒమన్
- March 06, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, ఇరాన్ నుంచి వచ్చే చేపల విక్రయాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధాన్ని కాదని ఎవరైనా అక్రమంగా చేపల విక్రయాలు జరిపితే కరిÄన చర్యలుంటాయని హెచ్చరించారు అధికారులు. ఫిషర్మెన్, ట్రాన్స్పోర్టర్స్, లైవ్ ఫిషరీస్ మరియు ట్రేడర్స్, ఇరాన్ నుంచి వచ్చే కంటెంట్ని కొనుగోలు చేయరాదనీ, విక్రయించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







