ఇరాన్ నుంచి వచ్చే ఫిష్పై నిషేధం విధించిన ఒమన్
- March 06, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్, ఇరాన్ నుంచి వచ్చే చేపల విక్రయాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధాన్ని కాదని ఎవరైనా అక్రమంగా చేపల విక్రయాలు జరిపితే కరిÄన చర్యలుంటాయని హెచ్చరించారు అధికారులు. ఫిషర్మెన్, ట్రాన్స్పోర్టర్స్, లైవ్ ఫిషరీస్ మరియు ట్రేడర్స్, ఇరాన్ నుంచి వచ్చే కంటెంట్ని కొనుగోలు చేయరాదనీ, విక్రయించరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..