కువైట్: ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ యూజ్ చేసుకోండి..ఇంటిరీయర్ మినిస్ట్రి సజిషన్
- March 06, 2020
కువైట్ రెసిడెన్స్, ప్రవాసీయులు ఈ-సర్వీస్ సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ఇంటిరియర్ మినిస్ట్రి పిలుపునిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తలు చేపట్టిన కువైట్ ప్రభుత్వం..దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో సిటిజన్స్, ఎక్స్ పాట్స్, ఎంప్లాయిస్ ఈ-సర్వీసెస్ అడ్వాంటేజ్ ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. www.moi.gov.kw ద్వారాగానీ, స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారాగానీ ఈ-సర్వీస్ సేవలను పొందొచ్చని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ-సర్వీస్ సేవలను వినియోగంచటం ద్వారా ఆయా సేవలు అందించే ఆఫీసుల దగ్గర క్రౌడ్ ను తగ్గించే అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. డొమస్టిక్ హెల్పర్స్ ఈ-సర్వీసెస్ ద్వారా రెసిడెన్సీ రెన్యూవల్ చేసుకోవచ్చు. అలాగే అర్టికల్ 20, ఆర్టికల్ 18 వీసా హోల్డర్స్ కూడా ఈ-సర్వీస్ ప్రయోజనాలను పొందవచ్చని ఇంటీరియర్ మినిస్ట్రి క్లారిటీ ఇచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







