కువైట్: ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ యూజ్ చేసుకోండి..ఇంటిరీయర్ మినిస్ట్రి సజిషన్
- March 06, 2020కువైట్ రెసిడెన్స్, ప్రవాసీయులు ఈ-సర్వీస్ సేవలను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని ఇంటిరియర్ మినిస్ట్రి పిలుపునిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తలు చేపట్టిన కువైట్ ప్రభుత్వం..దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో సిటిజన్స్, ఎక్స్ పాట్స్, ఎంప్లాయిస్ ఈ-సర్వీసెస్ అడ్వాంటేజ్ ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. www.moi.gov.kw ద్వారాగానీ, స్మార్ట్ ఫోన్ యాప్స్ ద్వారాగానీ ఈ-సర్వీస్ సేవలను పొందొచ్చని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ-సర్వీస్ సేవలను వినియోగంచటం ద్వారా ఆయా సేవలు అందించే ఆఫీసుల దగ్గర క్రౌడ్ ను తగ్గించే అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. డొమస్టిక్ హెల్పర్స్ ఈ-సర్వీసెస్ ద్వారా రెసిడెన్సీ రెన్యూవల్ చేసుకోవచ్చు. అలాగే అర్టికల్ 20, ఆర్టికల్ 18 వీసా హోల్డర్స్ కూడా ఈ-సర్వీస్ ప్రయోజనాలను పొందవచ్చని ఇంటీరియర్ మినిస్ట్రి క్లారిటీ ఇచ్చింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం