కువైట్ నుండి 7 దేశాలకు నిలిచిపోయిన విమాన రాకపోకలు
- March 07, 2020కువైట్:కువైట్ నుండి ఇండియా మరియు 6 ఇతర దేశాలకు విమాన రాకపోకలు నిలిపివేసింది.కరోనా వైరస్ నివారణ నేపథ్యంలో మార్చి 6 నుండి ఒక వారం వరకు ఈజిప్ట్, ఫిలిప్పీన్స్, సిరియా, లెబనాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు ఇండియా వంటి 7 దేశాలతో విమాన సర్వీసులను శుక్రవారం రాత్రి క్యాబినెట్ అత్యవసర సమావేశంలో నిలిపివేయాలని నిర్ణయించారు.2 వారాల వరకు ఈ దేశాలలో ఉన్న ప్రవాసులు ప్రవేశం నిషేధించారని DGCA నుండి వచ్చిన సర్క్యులర్ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం