లేబర్ చట్టం ఉల్లంఘన: 200 మందికి పైగా డిపోర్టేషన్
- March 07, 2020
మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ మేన్ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం 200 మందికి పైగా వలస కార్మికుల్ని లేబర్ చట్టం ఉల్లంఘన నేపథ్యంలో డిపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం 207 మంది ఫారిన్ నేషనల్స్ని మార్చి 1 నుంచి మార్చి 7 మధ్య డిపోర్టేషన్ చేసినట్లు మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. మార్చి 1 నుంచి మార్చి 7 వరకు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ ఈ తనిఖీల్ని నిర్వహించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..