బహ్రెయిన్ : 77కి చేరిన కరోనా కేసులు..ప్రకటించిన హెల్త్ మినిస్ట్రి
- March 08, 2020
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పై బహ్రెయిన్ సమర్ధవంతంగా పోరాడుతోంది. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ పాజిటీవ్ గా కనిపిస్తోంది. దీంతో ఫారెనర్స్ దేశంలోకి ఎంటర్ అయ్యే అన్ని ప్లేసుల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 77 మందికి వైరస్ వ్యాపించిటన్లు బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. ఇందులో 76 మంది హెల్త్ కండీషన్ స్టేబుల్ గా ఉంటే..ఒకరి పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉంది. కోలుకున్న వారిలో ఆరుగురిని డిశ్చార్జ్ చేశారు. ఈ 77 మందిలో 75 మంది అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్లే కావటం విశేషం. మరో ఇద్దరికి మాత్రం వైరస్ సోకిన వ్యక్తులను కాంటాక్ట్ అవటం ద్వారా వైరస్ అటాక్ అయ్యినట్లు హెల్త్ మినిస్ట్రి వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 6499 మందికి టెస్ట్ నిర్వహించగా..6422 మందికి నెగటీవ్ అని తేలింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









