బహ్రెయిన్ : 77కి చేరిన కరోనా కేసులు..ప్రకటించిన హెల్త్ మినిస్ట్రి
- March 08, 2020
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పై బహ్రెయిన్ సమర్ధవంతంగా పోరాడుతోంది. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ పాజిటీవ్ గా కనిపిస్తోంది. దీంతో ఫారెనర్స్ దేశంలోకి ఎంటర్ అయ్యే అన్ని ప్లేసుల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 77 మందికి వైరస్ వ్యాపించిటన్లు బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. ఇందులో 76 మంది హెల్త్ కండీషన్ స్టేబుల్ గా ఉంటే..ఒకరి పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉంది. కోలుకున్న వారిలో ఆరుగురిని డిశ్చార్జ్ చేశారు. ఈ 77 మందిలో 75 మంది అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్లే కావటం విశేషం. మరో ఇద్దరికి మాత్రం వైరస్ సోకిన వ్యక్తులను కాంటాక్ట్ అవటం ద్వారా వైరస్ అటాక్ అయ్యినట్లు హెల్త్ మినిస్ట్రి వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 6499 మందికి టెస్ట్ నిర్వహించగా..6422 మందికి నెగటీవ్ అని తేలింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







