బహ్రెయిన్ : 77కి చేరిన కరోనా కేసులు..ప్రకటించిన హెల్త్ మినిస్ట్రి
- March 08, 2020
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పై బహ్రెయిన్ సమర్ధవంతంగా పోరాడుతోంది. ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ పాజిటీవ్ గా కనిపిస్తోంది. దీంతో ఫారెనర్స్ దేశంలోకి ఎంటర్ అయ్యే అన్ని ప్లేసుల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 77 మందికి వైరస్ వ్యాపించిటన్లు బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రి ప్రకటించింది. ఇందులో 76 మంది హెల్త్ కండీషన్ స్టేబుల్ గా ఉంటే..ఒకరి పరిస్థితి మాత్రం క్రిటికల్ గా ఉంది. కోలుకున్న వారిలో ఆరుగురిని డిశ్చార్జ్ చేశారు. ఈ 77 మందిలో 75 మంది అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్లే కావటం విశేషం. మరో ఇద్దరికి మాత్రం వైరస్ సోకిన వ్యక్తులను కాంటాక్ట్ అవటం ద్వారా వైరస్ అటాక్ అయ్యినట్లు హెల్త్ మినిస్ట్రి వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 6499 మందికి టెస్ట్ నిర్వహించగా..6422 మందికి నెగటీవ్ అని తేలింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







