జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ రావల్పిండికి తరలింపు
- March 09, 2020
రావల్పిండి (పాకిస్థాన్): పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ ను భద్రత కోసం రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇటీవల అమెరికాపై మసూద్ అజార్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ బహవాల్పూర్ ప్రధాన కార్యాలయం నుంచి రావల్పిండి నగరంలోని సురక్షిత ఇంటికి తరలించారని తేలింది. పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్సులోని అమరికా సాయుధ డ్రోన్ దాడులు చేస్తుందనే భయంతోనే మసూద్అజార్ ను రావల్పిండికి తరలించారని సమాచారం.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..