సౌదీ నుంచి వస్తూ ఒమాన్ లో చిక్కుకున్న తెలుగోళ్లు
- March 10, 2020
అనంతపురం జిల్లా కదిరి, చిత్తూరు జిల్లా కురబలకోట, అంగళ్లు, మదనపల్లె తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది వరకు ముస్లింలు పవిత్ర మక్కా సందర్శనార్థం గత నెల 24న బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సోమవారం ఉదయం జెద్దాలోని కింగ్ ఖలీద్ విమానాశ్రయం నుంచి రాత్రి 8 గంటలకు స్వగ్రామాలకు చేరుకోవాల్సి ఉంది. అయితే, విమానం బయలుదేరిన కొద్దిసేపటికి అందులోని ఓ ఇద్దరు ఇతర ప్రయాణికులకు జ్వరం రావడంతో వైద్యులు పరీక్షలు జరిపి.. కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో ఒమన్లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు వారు తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానంతో విమానంలో ప్రయాణిస్తున్న వారందరికీ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!