ఇండియన్ స్కూల్ ఉద్యోగులకు పెన్షన్
- March 10, 2020
మస్కట్: ఇండియన్ స్కూల్స్ - ఒమన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, భారత ప్రభుత్వానికి సంబంధించి నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పిఎస్)ని ఇండియన్ స్కూల్ ఎంప్లాయీస్కి వర్తింపజేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తాజా నిర్ణయంతో ఇండియన్ స్కూల్స్ స్టాఫ్ ఎన్పిఎస్ స్కీమ్ కిందకి వస్తారు. బ్యాంక్ ఆఫ్ బరోడా అసోసియేషన్తో ఈ ఎన్పిఎస్ని అమలు చేస్తారు. ఉద్యోగుల లాంగ్ టెర్మ్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ స్కూల్స్ ఒమన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వెల్లడించారు. ఇండియన్ స్కూల్స్ ఛైర్మన్ డాక్టర్ బేబీ సామ్యూల్, బ్యాంక్ ఆఫ్ బరోడా జిసిసి ఆపరేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డి ఆనంద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియన్ స్కూల్ బోర్డ్ ఫైనాన్స్ డైరెక్టర్ భవానీ ప్రసాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒమన్ ఆపరేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విపిన్ కుమార్ గార్గ్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
--లెనిన్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







