కరోనా నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్
- March 11, 2020
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్ ఉంది. ఎయిర్పోర్టులో 47,611 మందికి కరోనా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. నిన్న ఒక్కరోజు 3,757 మందికి స్క్రీనింగ్ జరిగింది. ప్రస్తుతం గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్లో 286 మంది ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉన్నవారు 549 మంది ఉండగా.. ఇప్పటి వరకూ గాంధీలో 268 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 264 మందికి కరోనా నెగెటివ్ రాగా.. 21 మంది రిపోర్ట్స్ కోసం వేచి ఉన్నారు.
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







