కరోనా నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్‌

- March 11, 2020 , by Maagulf
కరోనా నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్‌

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో తెలంగాణలో హై అలర్ట్‌ ఉంది. ఎయిర్‌పోర్టులో 47,611 మందికి కరోనా స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. నిన్న ఒక్కరోజు 3,757 మందికి స్క్రీనింగ్‌ జరిగింది. ప్రస్తుతం గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డుల్లో 286 మంది ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నవారు 549 మంది ఉండగా.. ఇప్పటి వరకూ గాంధీలో 268 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 264 మందికి కరోనా నెగెటివ్ రాగా‌.. 21 మంది రిపోర్ట్స్‌ కోసం వేచి ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com