మస్కట్ : పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎమ్వసలాత్ కు పెరుగుతున్న డిమాండ్..ప్రతీరోజు 25,000 మంది ప్రయాణం
- March 12, 2020ఒమన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఎమ్వసలాత్ బస్సులో ప్రతీ రోజు దాదాపు 25 వేల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు ఆ కంపెనీ తమ డేటా రిపోర్ట్ లో వెల్లడించింది. గతేడాది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా దాదాపు 9.2 మిలియన్ ప్యాసింజర్స్ ప్రయాణం చేసినట్లు తెలిపింది. మస్కట్, సలాహ్, సోహర్ తో పాటు ఇంటర్ సిటీ సర్వీసుల్లో 2018 కంటే గతేడాది ప్రయాణికుల సంఖ్య 57 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2019లో ప్రతీ రోజు 25 వేల మంది ఎమ్వసలాత్ కంపెనీ బస్సుల్లో ట్రావెల్ చేశారని స్టేట్ మెంట్ లో తెలిపింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి