మస్కట్ : పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎమ్వసలాత్ కు పెరుగుతున్న డిమాండ్..ప్రతీరోజు 25,000 మంది ప్రయాణం
- March 12, 2020
ఒమన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఎమ్వసలాత్ బస్సులో ప్రతీ రోజు దాదాపు 25 వేల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు ఆ కంపెనీ తమ డేటా రిపోర్ట్ లో వెల్లడించింది. గతేడాది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా దాదాపు 9.2 మిలియన్ ప్యాసింజర్స్ ప్రయాణం చేసినట్లు తెలిపింది. మస్కట్, సలాహ్, సోహర్ తో పాటు ఇంటర్ సిటీ సర్వీసుల్లో 2018 కంటే గతేడాది ప్రయాణికుల సంఖ్య 57 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2019లో ప్రతీ రోజు 25 వేల మంది ఎమ్వసలాత్ కంపెనీ బస్సుల్లో ట్రావెల్ చేశారని స్టేట్ మెంట్ లో తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







