మస్కట్ : పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎమ్వసలాత్ కు పెరుగుతున్న డిమాండ్..ప్రతీరోజు 25,000 మంది ప్రయాణం
- March 12, 2020
ఒమన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఎమ్వసలాత్ బస్సులో ప్రతీ రోజు దాదాపు 25 వేల మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు ఆ కంపెనీ తమ డేటా రిపోర్ట్ లో వెల్లడించింది. గతేడాది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా దాదాపు 9.2 మిలియన్ ప్యాసింజర్స్ ప్రయాణం చేసినట్లు తెలిపింది. మస్కట్, సలాహ్, సోహర్ తో పాటు ఇంటర్ సిటీ సర్వీసుల్లో 2018 కంటే గతేడాది ప్రయాణికుల సంఖ్య 57 శాతం పెరిగినట్లు వెల్లడించింది. 2019లో ప్రతీ రోజు 25 వేల మంది ఎమ్వసలాత్ కంపెనీ బస్సుల్లో ట్రావెల్ చేశారని స్టేట్ మెంట్ లో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







