సహచరుడిపై దాడి చేసిన నలుగురు ఆసియా వలసదారులు
- March 12, 2020షార్జా: ఆసియాకి చెందిన నలుగురు వ్యక్తులు తమ సహచరుడ్ని తీవ్రంగా కొట్టి, గాయపర్చారు. మద్యం మత్తులో ఈ గొడవ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీస్ కేస్ నమోదయ్యింది. నిందితులు, న్యాయస్థానం యెదుట విచారణకు హాజరయ్యారు. అయితే, తమపై అభియోగాల్ని నిందితులు వ్యతిరేకిస్తున్నారు. కేసు విచారణ మార్చి 19కి వాయిదా పడింది. చిన్న గొడవ కాస్తా పెద్దదవడంతో నలుగురు వ్యక్తులు కలిసి ఒకే వ్యక్తిపై తీవ్రంగా దాడి చేసి గాయపర్చారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ