కరోనా అలర్ట్: షిషా బ్యాన్ ఆదేశాలు జారీ చేసిన అబుధాబి
- March 12, 2020అబుధాబి, అన్ని టూరిజం ఎస్టాబ్లిష్మెంట్స్లో షిషా సెర్వింగ్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ బ్యాన్ అమల్లో వుంటుందని తెలిపింది. కాగా, ఇప్పటికే సౌదీ అరేబియా మరియు కువైట్ తమ దేశాల్లో షిషాని బ్యాన్ చేసింది. షిషా పైప్స్ తరచుగా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య షేర్ అవుతుంటాయి.. ఇది మిడిల్ ఈస్ట్లో సాధారణంగా కన్పించే విషయమే. కాగా, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని షిషా బ్యాన్పై స్పష్టతనిచ్చింది అబుధాబి డిపార్ట్మెంట్.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు