కరోనా అలర్ట్: షిషా బ్యాన్ ఆదేశాలు జారీ చేసిన అబుధాబి
- March 12, 2020
అబుధాబి, అన్ని టూరిజం ఎస్టాబ్లిష్మెంట్స్లో షిషా సెర్వింగ్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ బ్యాన్ అమల్లో వుంటుందని తెలిపింది. కాగా, ఇప్పటికే సౌదీ అరేబియా మరియు కువైట్ తమ దేశాల్లో షిషాని బ్యాన్ చేసింది. షిషా పైప్స్ తరచుగా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య షేర్ అవుతుంటాయి.. ఇది మిడిల్ ఈస్ట్లో సాధారణంగా కన్పించే విషయమే. కాగా, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని షిషా బ్యాన్పై స్పష్టతనిచ్చింది అబుధాబి డిపార్ట్మెంట్.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







