నర్స్ మొహంపై ఉమ్మివేసిన కరోనా వైరస్ పేషెంట్
- March 12, 2020కువైట్: కరోనా వైరస్తో బాధపడుతున్న ఓ పేషెంట్, నర్సుపై ఉమ్మి వేసినట్లు మహిళా డాక్టర్ ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉద్దేశ్యపూర్వకంగా సదరు కరోనా పేషెంట్ ఈ ఘటనకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పేషెంట్పై కరిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు సదరు మహిళా డాక్టర్. అయితే, ఇలాంటి ఘటనలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఎలాంటి చట్టాలూ లేవు. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ని ఇతరులకు అంటించేందుకు ప్రయత్నిస్తే మాత్రం కరిన చర్యలుంటాయని చట్టం చెబుతోంది. కాగా, ఈ ఘటనపై నర్సింగ్ సొసైటీ తీవ్రంగా స్పందించింది. బాధిత నర్స్కి తమ సంఘీభావం తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం