జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
- March 13, 2020వాతావరణం చల్లగా వున్నా, వర్షం పడుతున్నా కొందరిని జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతుంది. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
1. మిరియాలు, బెల్లాన్ని కాసింత పరగడపున తీసుకుంటే దగ్గు తగ్గిపోతుంది.
2. జీలకర్ర, కలకండను నమిలి తింటే దగ్గు నయం అవుతుంది. నాలుగు మిరియాలు, ఇరు దాల్చిన చెక్కల్ని నెయ్యిలో వేపి పొడి చేసి ఓ తమలపాకులో మడిచి తీసుకుంటే దగ్గును దూరం చేసుకోవచ్చు.
3. నాలుగు మిరియాలు కాసింత బియ్యాన్ని ఉడికించి తీసుకుంటే దగ్గుకు చెక్ పెట్టవచ్చు.
4. బ్రష్ చేసిన తర్వాత తేనెను చిగుళ్లపై రాసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత కడిగేస్తే దంతాల్లోని క్రిములు నశిస్తాయి. కొబ్బరి నూనెను రోజుకు వీలైనన్ని సార్లు పెదాలకు రాసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.
5. తులసీ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని వేడినీటిలో కషాయంలో వేసుకుని తాగితే, లేదా టీ ఆకులతో చేర్చితే ఆకలిలేమిని దూరం చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం