కరోనా అలర్ట్:కువైట్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బంద్
- March 13, 2020కువైట్:కోవిడ్ -19 ఎఫెక్ట్ తో కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. హెల్త్ అథారిటీస్ డైరెక్షన్ మేరకు దేశంలోని ప్రభుత్వ రవాణా సర్వీసులను ఆపేస్తున్నట్లు కేపీటీసీ తెలిపింది. మార్చి 12 సాయంత్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ట్రాన్స్ పోర్ట్ బంద్ కానుంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు