కరోనా అలర్ట్:కువైట్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బంద్
- March 13, 2020కువైట్:కోవిడ్ -19 ఎఫెక్ట్ తో కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. హెల్త్ అథారిటీస్ డైరెక్షన్ మేరకు దేశంలోని ప్రభుత్వ రవాణా సర్వీసులను ఆపేస్తున్నట్లు కేపీటీసీ తెలిపింది. మార్చి 12 సాయంత్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ట్రాన్స్ పోర్ట్ బంద్ కానుంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ