కరోనా అలర్ట్:కువైట్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బంద్
- March 13, 2020
కువైట్:కోవిడ్ -19 ఎఫెక్ట్ తో కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. హెల్త్ అథారిటీస్ డైరెక్షన్ మేరకు దేశంలోని ప్రభుత్వ రవాణా సర్వీసులను ఆపేస్తున్నట్లు కేపీటీసీ తెలిపింది. మార్చి 12 సాయంత్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ట్రాన్స్ పోర్ట్ బంద్ కానుంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







