బహ్రెయిన్ వెళ్ళిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్
- January 23, 2016
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం బహ్రెయిన్ బయలుదేరి వెళ్లారు. ఇండియా-అరబ్ లీగ్ కోపరేషన్ ఫోరం తొలి సమావేశంలో పాల్గొనేందుకుగాను ఆమె అక్కడికిరెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ రెండు రోజులూ ఆమె బహ్రెయిన్ రాజధాని మనామాలో విడిది చేయనున్నారు. అరబ్ లీగ్ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు ఆ దేశాల మంత్రులతో సమావేశాల్లో ఆవిడ పాల్గొననున్నారు. అలాగే ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఖాలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో కూడా సమావేశమవుతారు. ఉగ్రవాదం, భద్రత, సౌదీ అరేబియా-ఇరాన్ గొడవలు తదితరాల గురించి ఆ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







