బహ్రెయిన్ వెళ్ళిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్
- January 23, 2016
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం బహ్రెయిన్ బయలుదేరి వెళ్లారు. ఇండియా-అరబ్ లీగ్ కోపరేషన్ ఫోరం తొలి సమావేశంలో పాల్గొనేందుకుగాను ఆమె అక్కడికిరెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ రెండు రోజులూ ఆమె బహ్రెయిన్ రాజధాని మనామాలో విడిది చేయనున్నారు. అరబ్ లీగ్ దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడం, ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు ఆ దేశాల మంత్రులతో సమావేశాల్లో ఆవిడ పాల్గొననున్నారు. అలాగే ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఖాలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాతో కూడా సమావేశమవుతారు. ఉగ్రవాదం, భద్రత, సౌదీ అరేబియా-ఇరాన్ గొడవలు తదితరాల గురించి ఆ సమావేశాల్లో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







