వడ్డీ రేటుని తగ్గించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్
- March 13, 2020
బహ్రెయిన్:ప్రస్తుత గ్లోబల్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో, సెంల్ర్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, రిటైల్ బ్యాంక్స్పై ఎక్స్ఛేంజ్ ఫర్ లెండింగ్ పెసిలిటీస్పై 1.55 శాతం వడ్డీ రేటుని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఈ వడ్డీ రేటు 4 శాతంగా వుంటే, ఇకపై అది 2.45 శాతానికి తగ్గనుంది. బహ్రెయిన్ కింగ్డమ్ లో మనీ మార్కెట్స్ స్మూత్ పెర్ఫామెన్స్కి ఈ నిర్ణయం దోహదం చేయనుంది. ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ మార్కెట్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న సెంట్రల్ బ్యాంక్, సందర్భానుసారం మరిన్ని అవసరమైన చర్యల్ని తీసుకోనుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు