వడ్డీ రేటుని తగ్గించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్
- March 13, 2020
బహ్రెయిన్:ప్రస్తుత గ్లోబల్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో, సెంల్ర్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, రిటైల్ బ్యాంక్స్పై ఎక్స్ఛేంజ్ ఫర్ లెండింగ్ పెసిలిటీస్పై 1.55 శాతం వడ్డీ రేటుని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఈ వడ్డీ రేటు 4 శాతంగా వుంటే, ఇకపై అది 2.45 శాతానికి తగ్గనుంది. బహ్రెయిన్ కింగ్డమ్ లో మనీ మార్కెట్స్ స్మూత్ పెర్ఫామెన్స్కి ఈ నిర్ణయం దోహదం చేయనుంది. ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ మార్కెట్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న సెంట్రల్ బ్యాంక్, సందర్భానుసారం మరిన్ని అవసరమైన చర్యల్ని తీసుకోనుంది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







