వడ్డీ రేటుని తగ్గించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్
- March 13, 2020బహ్రెయిన్:ప్రస్తుత గ్లోబల్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో, సెంల్ర్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, రిటైల్ బ్యాంక్స్పై ఎక్స్ఛేంజ్ ఫర్ లెండింగ్ పెసిలిటీస్పై 1.55 శాతం వడ్డీ రేటుని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఈ వడ్డీ రేటు 4 శాతంగా వుంటే, ఇకపై అది 2.45 శాతానికి తగ్గనుంది. బహ్రెయిన్ కింగ్డమ్ లో మనీ మార్కెట్స్ స్మూత్ పెర్ఫామెన్స్కి ఈ నిర్ణయం దోహదం చేయనుంది. ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ మార్కెట్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న సెంట్రల్ బ్యాంక్, సందర్భానుసారం మరిన్ని అవసరమైన చర్యల్ని తీసుకోనుంది.
« Older Article హైదరాబాద్:కుంచెతో ప్రాణం,కాన్వాస్ పై మరో ప్రపంచం..ఆకట్టుకున్న నర్సింహగౌడ్ పెయింటింగ్స్
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు