వడ్డీ రేటుని తగ్గించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్
- March 13, 2020బహ్రెయిన్:ప్రస్తుత గ్లోబల్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో, సెంల్ర్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, రిటైల్ బ్యాంక్స్పై ఎక్స్ఛేంజ్ ఫర్ లెండింగ్ పెసిలిటీస్పై 1.55 శాతం వడ్డీ రేటుని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఈ వడ్డీ రేటు 4 శాతంగా వుంటే, ఇకపై అది 2.45 శాతానికి తగ్గనుంది. బహ్రెయిన్ కింగ్డమ్ లో మనీ మార్కెట్స్ స్మూత్ పెర్ఫామెన్స్కి ఈ నిర్ణయం దోహదం చేయనుంది. ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ మార్కెట్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న సెంట్రల్ బ్యాంక్, సందర్భానుసారం మరిన్ని అవసరమైన చర్యల్ని తీసుకోనుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్