వడ్డీ రేటుని తగ్గించిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్
- March 13, 2020బహ్రెయిన్:ప్రస్తుత గ్లోబల్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో, సెంల్ర్ బ్యాంక్ ఆఫ్ ఒమన్, రిటైల్ బ్యాంక్స్పై ఎక్స్ఛేంజ్ ఫర్ లెండింగ్ పెసిలిటీస్పై 1.55 శాతం వడ్డీ రేటుని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఈ వడ్డీ రేటు 4 శాతంగా వుంటే, ఇకపై అది 2.45 శాతానికి తగ్గనుంది. బహ్రెయిన్ కింగ్డమ్ లో మనీ మార్కెట్స్ స్మూత్ పెర్ఫామెన్స్కి ఈ నిర్ణయం దోహదం చేయనుంది. ఇంటర్నేషనల్ అలాగే డొమెస్టిక్ మార్కెట్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న సెంట్రల్ బ్యాంక్, సందర్భానుసారం మరిన్ని అవసరమైన చర్యల్ని తీసుకోనుంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు