మస్కట్:నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు..వాహనదారులు జాగ్రత్త!
- March 14, 2020మస్కట్:బలమైన గాలులు వీస్తుండటంతో నిజ్వా-సలాహ్ రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. దీంతో అటు వెళ్లే వాహనదారులంతా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని రాయల్ ఒమన్ పోలీసులు సూచించారు. ఇసుక మేటల కారణంగా ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీసులు ఆన్ లైన్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ గబా నుండి హైమా వరకు బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయని, దాని కారణంగా రోడ్డుపై భారీగా ఇసుక పేరుకుపోయిందని వివరించారు. నిజ్వా-సలాహ్ రోడ్డు మీదుగా వెళ్లే వారు కేర్ ఫుల్ గా డ్రైవ్ చేయాలని తమ ప్రకటనలో తెలిపారు. అలాగే ROP వాహనదారుల సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటుందని అన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ