మస్కట్:రాయల్ ఆస్పత్రిలో పేషెంట్స్ విజిటర్స్ పై ఆంక్షలు
- March 14, 2020మస్కట్:పేషెంట్స్ ను పరామర్శించేందుకు వచ్చే విజిటర్స్ సంఖ్యను తగ్గించేందుకు రాయల్ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫస్ట్ డిగ్రీ రిలేటీవ్స్ కి మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతి ఉంటుందని తెలిపింది. మిగిలిన వారిని పేషెంట్స్ దగ్గరికి అనుమతించబోమని స్పష్టం చేసింది. పెషెంట్లు, ప్రజల హెల్త్ అండ్ సెఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం