మస్కట్:రాయల్ ఆస్పత్రిలో పేషెంట్స్ విజిటర్స్ పై ఆంక్షలు
- March 14, 2020
మస్కట్:పేషెంట్స్ ను పరామర్శించేందుకు వచ్చే విజిటర్స్ సంఖ్యను తగ్గించేందుకు రాయల్ ఆస్పత్రి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఫస్ట్ డిగ్రీ రిలేటీవ్స్ కి మాత్రమే ఆస్పత్రిలోకి అనుమతి ఉంటుందని తెలిపింది. మిగిలిన వారిని పేషెంట్స్ దగ్గరికి అనుమతించబోమని స్పష్టం చేసింది. పెషెంట్లు, ప్రజల హెల్త్ అండ్ సెఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







