ఫర్వానియా: ప్రవాసీయులకు మెడికల్ చెకప్ క్యాంప్ గడువు పొడగింపు
- March 15, 2020
కువైట్:కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రవాసీయులకు హెల్త్ చెకప్ ప్రొగ్రాంను మార్చి 15 వరకు పొడగించినట్లు మినిస్ట్రి ఆఫ్ హెల్త్ అధికారులు అనౌన్స్ చేశారు. ఫర్వానియా గవర్నరేట్ పరిధిలోని ప్రవాసీయులు అంతా తప్పనిసరిగా మార్చి 15లోపు హెల్త్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. మార్చి 1 తర్వాత ఈజిప్ట్, సిరియా, లెబనాన్, కువైట్ నుంచి వచ్చిన ప్రవాసీయులు మిస్ కాకుండా హెల్త్ చెకప్ ప్రొగ్రాంలో పాల్గొనాలన్నారు. మిష్రఫ్ ఇంటర్నేషనల్ ఫెయిర్ గ్రౌండ్ లో శని, ఆదివారాల్లో సాయంత్రం 6 గంటల వరకు హెల్త్ చెకప్ చేస్తారని వివరించారు. అయితే..చెకప్ కి వచ్చేటప్పుడు తప్పనిసరిగా సివిల్ ఐడీ, పాస్ పోర్ట్ తీసుకురావాలని కూడా అధికారులు సూచించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?