సింగపూర్‌లో చంద్రబాబు బృందం చర్చలు

- January 23, 2016 , by Maagulf
సింగపూర్‌లో చంద్రబాబు బృందం చర్చలు

 సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బృందం ఆదివారం పర్యటిస్తోంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌పై సింగపూర్‌ ప్రభుత్వంతో చంద్రబాబు బృందం చర్చలు జరపనుంది. అనంతరం ఆదివారం రాత్రి 10 గంటలకు విశాఖపట్టణానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రి 11గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com