సింగపూర్లో చంద్రబాబు బృందం చర్చలు
- January 23, 2016
సింగపూర్లో ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బృందం ఆదివారం పర్యటిస్తోంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్పై సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు బృందం చర్చలు జరపనుంది. అనంతరం ఆదివారం రాత్రి 10 గంటలకు విశాఖపట్టణానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. రాత్రి 11గంటలకు విజయవాడకు చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







