బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు పరార్..
- January 24, 2016
బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఖైదీలు మరణించారు.శనివారం రెసిఫెలోని జైలులో ఖైదీలు ఓ గోడను పేలుడు పదార్థాలతో పేల్చివేసి పారిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పారిపోయిన వారిలో 40 మంది ఖైదీలను బంధించారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







