బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు పరార్..
- January 24, 2016
బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఖైదీలు మరణించారు.శనివారం రెసిఫెలోని జైలులో ఖైదీలు ఓ గోడను పేలుడు పదార్థాలతో పేల్చివేసి పారిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పారిపోయిన వారిలో 40 మంది ఖైదీలను బంధించారు.
తాజా వార్తలు
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు







