బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు పరార్..

- January 24, 2016 , by Maagulf
బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు  పరార్..

బ్రెజిల్ లోని రెసిఫె నగరం జైలు నుంచి 100 మందికిపైగా ఖైదీలు తప్పించుకుని పారిపోయారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఖైదీలు మరణించారు.శనివారం రెసిఫెలోని జైలులో ఖైదీలు ఓ గోడను పేలుడు పదార్థాలతో పేల్చివేసి పారిపోయారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పారిపోయిన వారిలో 40 మంది ఖైదీలను బంధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com