కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేసిన యూఏఈ ఎక్స్ఛేంజ్
- March 16, 2020
యూఏఈ:కొత్త ట్రాక్సాక్షన్స్ని యూఏఈ ఎక్స్చేంజ్ రద్దు చేసింది. ఆపరేషనల్ ఛాలెంజెస్లో భాగంగా, యూఏఈ ఎక్స్ఛేంజ్కి సంబంధించిన ఆయా శాఖల్లో తాత్కాలికంగా కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తమ బ్రాంచ్లు అలాగే తమ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేశామని యూఏఈ ఎక్స్ఛేంజ్ అధికార ప్రతినిథులు వివరించారు. కస్టమర్ సర్వీస్ టచ్ పాయింట్స్, యూఏఈ ఎక్స్ఛేంజ్ బ్రాంచీలు వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయనీ, ఇన్కన్వీనియెన్స్ పట్ల చింతిస్తున్నామని సంస్థ పేర్కొంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు