కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేసిన యూఏఈ ఎక్స్ఛేంజ్
- March 16, 2020
యూఏఈ:కొత్త ట్రాక్సాక్షన్స్ని యూఏఈ ఎక్స్చేంజ్ రద్దు చేసింది. ఆపరేషనల్ ఛాలెంజెస్లో భాగంగా, యూఏఈ ఎక్స్ఛేంజ్కి సంబంధించిన ఆయా శాఖల్లో తాత్కాలికంగా కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తమ బ్రాంచ్లు అలాగే తమ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేశామని యూఏఈ ఎక్స్ఛేంజ్ అధికార ప్రతినిథులు వివరించారు. కస్టమర్ సర్వీస్ టచ్ పాయింట్స్, యూఏఈ ఎక్స్ఛేంజ్ బ్రాంచీలు వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయనీ, ఇన్కన్వీనియెన్స్ పట్ల చింతిస్తున్నామని సంస్థ పేర్కొంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ







