కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేసిన యూఏఈ ఎక్స్ఛేంజ్
- March 16, 2020యూఏఈ:కొత్త ట్రాక్సాక్షన్స్ని యూఏఈ ఎక్స్చేంజ్ రద్దు చేసింది. ఆపరేషనల్ ఛాలెంజెస్లో భాగంగా, యూఏఈ ఎక్స్ఛేంజ్కి సంబంధించిన ఆయా శాఖల్లో తాత్కాలికంగా కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తమ బ్రాంచ్లు అలాగే తమ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేశామని యూఏఈ ఎక్స్ఛేంజ్ అధికార ప్రతినిథులు వివరించారు. కస్టమర్ సర్వీస్ టచ్ పాయింట్స్, యూఏఈ ఎక్స్ఛేంజ్ బ్రాంచీలు వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయనీ, ఇన్కన్వీనియెన్స్ పట్ల చింతిస్తున్నామని సంస్థ పేర్కొంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు