కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేసిన యూఏఈ ఎక్స్ఛేంజ్
- March 16, 2020
యూఏఈ:కొత్త ట్రాక్సాక్షన్స్ని యూఏఈ ఎక్స్చేంజ్ రద్దు చేసింది. ఆపరేషనల్ ఛాలెంజెస్లో భాగంగా, యూఏఈ ఎక్స్ఛేంజ్కి సంబంధించిన ఆయా శాఖల్లో తాత్కాలికంగా కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తమ బ్రాంచ్లు అలాగే తమ ఆన్లైన్ ప్లాట్ఫార్మ్స్ ద్వారా కొత్త ట్రాన్సాక్షన్స్ని రద్దు చేశామని యూఏఈ ఎక్స్ఛేంజ్ అధికార ప్రతినిథులు వివరించారు. కస్టమర్ సర్వీస్ టచ్ పాయింట్స్, యూఏఈ ఎక్స్ఛేంజ్ బ్రాంచీలు వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయనీ, ఇన్కన్వీనియెన్స్ పట్ల చింతిస్తున్నామని సంస్థ పేర్కొంది.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







