కరోనా ఎఫెక్ట్‌: అబుధాబి టోల్‌ ఎగ్జంప్షన్‌ 2020 చివరి వరకూ!

- March 16, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: అబుధాబి టోల్‌ ఎగ్జంప్షన్‌ 2020 చివరి వరకూ!

అబుధాబి క్రౌన్‌ ప్రిన్స్‌, యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిప్యూటీ సుప్రీం కమాండర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ ఆదేశాల మేరకు మెగా స్టిమ్యులస్‌ ప్యాకేజీని ప్రకటించింది అబుధాబి. ఘదాన్‌ 21 కింద కొత్త ఇనీషియేటివ్స్‌ని ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ప్రారంభించింది.అబుధాబి ఎకనమిక్‌ గెయిన్స్‌ని దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించారు. ఈ ప్యాకేజీ కింద పలు గవర్నమెంట్‌ ఫీజులు తగ్గించడం లేదా రద్దు చేయడం జరిగింది. వీటిల్లో బిజినెస్‌లు, రెసిడెంట్స్‌ అలాగే రోడ్‌ టోల్స్‌ కూడా వున్నాయి.అబుధాబి మీడియా ఆఫీస్‌ ఈ మేరకు సిరీస్‌ ఆఫ్‌ ట్వీట్స్‌తో ఆయా విషయాల్ని వెల్లడించడం జరిగింది. వీటిల్లో రోడ్‌ టోల్స్‌ నుంచి అన్ని వాహనాలకూ ఎగ్జంప్షన్‌ లభించనుండడం కూడా ఒకటి.

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com