వర్క్ ప్లేస్ అటెండెన్స్ని గవర్నమెంట్ ఏజెన్సీస్లో రద్దు చేసిన సౌదీ అరేబియా
- March 16, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్పై పోరులో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్లో వర్క్ స్పేస్ అటెండెన్స్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో క్రౌడ్ ఎక్కువగా ఓ చోట గుమికూడే అవకాశం లేకుండా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రైవేటు సంస్థలు సైతం అవకాశం వున్నంతమేర గుమికూడే ఛాన్స్ ఇవ్వకూడదని ప్రభుత్వం సూచించింది. రిమోట్ వర్కింగ్పై అవగాహన పెంచడంతోపాటు, అలా పనిచేసే అవకాశాల్ని మెరుగుపర్చాలని ఆయా విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. వివిధ దేశాల నుంచి వచ్చే వలస ఉద్యోగుల ఆరోగ్యం విషయమై ఆయా సంస్థలు ఖచ్చితమైన సూచనలు పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







