వర్క్ ప్లేస్ అటెండెన్స్ని గవర్నమెంట్ ఏజెన్సీస్లో రద్దు చేసిన సౌదీ అరేబియా
- March 16, 2020
సౌదీ అరేబియా:కరోనా వైరస్పై పోరులో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్ తప్ప మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్లో వర్క్ స్పేస్ అటెండెన్స్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో క్రౌడ్ ఎక్కువగా ఓ చోట గుమికూడే అవకాశం లేకుండా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రైవేటు సంస్థలు సైతం అవకాశం వున్నంతమేర గుమికూడే ఛాన్స్ ఇవ్వకూడదని ప్రభుత్వం సూచించింది. రిమోట్ వర్కింగ్పై అవగాహన పెంచడంతోపాటు, అలా పనిచేసే అవకాశాల్ని మెరుగుపర్చాలని ఆయా విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. వివిధ దేశాల నుంచి వచ్చే వలస ఉద్యోగుల ఆరోగ్యం విషయమై ఆయా సంస్థలు ఖచ్చితమైన సూచనలు పాటించాలని ప్రభుత్వం పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







