యూఏఈ సహా జీసీసీ దేశాల నుంచి ఇండియాకి వచ్చేవారికి 14 రోజుల క్వారంటైన్
- March 17, 2020
ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, క్వారంటైన్ని 14 రోజులపాటు తప్పనిసరి చేసింది వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకి. యూఏఈ, ఖతార్, ఒమన్ మరియు కువైట్ ద్వారా వచ్చేవారికి మార్చి 18 నుంచి ఈ క్వారంటైన్ని తప్పనిసరి చేస్తున్నారు. దుబాయ్లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ఈ విషయాన్ని ధృవీకరించారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు, అలాగే టర్కీ మరియు యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చేవారికీ క్వారంటైన్ తప్పనిసరిగా అమలు చేస్తారు. ఏ ఎయిర్లైన్ కూడా ఈ దేశాల నుంచి వచ్చేవారికి బోర్డింగ్ సౌకర్యం కల్పించకూడదు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!