కరోనా: మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన
- March 17, 2020
ముంబై: కరోనా భయంతో ప్రజలు నిర్బంధం నుండి పారిపోతున్న కేసులు వెలుగులోకి వస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలను అదుపులో ఉంచడానికి ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఇంటి నిర్బంధానికి పంపిన వారందరినీ స్టాంపింగ్ ప్రారంభించబోతున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో 39 కరోనా కేసులు మరియు నిర్బంధం నుండి తప్పించుకున్న 7 మంది అనుమానిత రోగులు ఉన్నందున ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే నేతృత్వంలోని ఉన్నతాధికారులను కలుసుకుని, ముందు జాగ్రత్త చర్యగా పేర్కొన్న తరువాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ప్రజలను స్టాంప్ చేయాలన్న ఆదేశాన్ని ఆసుపత్రులు మరియు విమానాశ్రయంలోని సంబంధిత అధికారులకు తెలియజేశారు.
#LimitContacts#SecondLineOfDefence
— माझी Mumbai, आपली BMC (@mybmc) March 16, 2020
People who are advised to be #HomeQuarantined will now #GetInked at the back of the palm.
This #BadgeOfHonour will serve as a constant reminder, for 14 days. For others, gets easy to spot & remind to return home. One worry less!#NaToCorona https://t.co/PE1KPOTYgf pic.twitter.com/3VU1hAh9Mm
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు