భద్రాచలంలో నృత్యోత్సవంలో పాల్గొన్నారు..
- January 24, 2016
ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయం ఉత్తరద్వారం ముందు ఆదివారం భక్తరామదాసు కీర్తనలపై నృత్యాభిషేకం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ నృత్యోత్సవంలో పాల్గొన్నారు. ఒకే కీర్తనకు ఒకే విధంగా నృత్యం చేసి రికార్డు సృష్టించారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, కిడ్స్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదయినట్లు ఉత్తమ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాసులు ప్రకటించారు. రామాయణ కాండలపై ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి. సాయంత్రం గోవిశ్వశాంతి యాగం, గోదావరికి హారతి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







