భద్రాచలంలో నృత్యోత్సవంలో పాల్గొన్నారు..
- January 24, 2016
ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయం ఉత్తరద్వారం ముందు ఆదివారం భక్తరామదాసు కీర్తనలపై నృత్యాభిషేకం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులు ఈ నృత్యోత్సవంలో పాల్గొన్నారు. ఒకే కీర్తనకు ఒకే విధంగా నృత్యం చేసి రికార్డు సృష్టించారు. తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, కిడ్స్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదయినట్లు ఉత్తమ ఉపాధ్యాయ అసోసియేషన్ అధ్యక్షులు బెక్కంటి శ్రీనివాసులు ప్రకటించారు. రామాయణ కాండలపై ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి. సాయంత్రం గోవిశ్వశాంతి యాగం, గోదావరికి హారతి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







