కువైట్లో కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- March 18, 2020
జాతీయ స్థాయిలో కర్ఫ్యూ విధించేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రెమ్ వెల్లడించారు. పౌరులు మరియు నివాసితుల భద్రతకు సంబంధించి హెల్త్ అథారిటీస్ కొన్ని గైడ్లైన్స్ రూపొందించాయని అల్ మెజ్రెమ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్ ఘానిమ్, పౌరులు అలాగే నివాసితులు, గవర్నమెంట్ డిక్రీస్కి కట్టుబడి వుండాలనీ, ఎక్కువగా జనం గుమి కూడే ప్రాంతాలకు వెళ్ళవద్దనీ, పుకార్లను విశ్వసించవద్దనీ కోరారు. కాగా, ఇంటీరియర్ మినిస్టర్, నేషనల్ కర్ఫ్యూ విధించాలన్న ఆలోచన వుందనీ, ఎక్కువమంది గుమి కూడా వుండేందుకు మాత్రమే ఈ ఆలోచన జరుగుతోందనీ ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







