కువైట్లో కర్ఫ్యూపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
- March 18, 2020
జాతీయ స్థాయిలో కర్ఫ్యూ విధించేలా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారెక్ అల్ మెజ్రెమ్ వెల్లడించారు. పౌరులు మరియు నివాసితుల భద్రతకు సంబంధించి హెల్త్ అథారిటీస్ కొన్ని గైడ్లైన్స్ రూపొందించాయని అల్ మెజ్రెమ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాగా, నేషనల్ అసెంబ్లీ స్పీకర్ మర్జౌక్ అల్ ఘానిమ్, పౌరులు అలాగే నివాసితులు, గవర్నమెంట్ డిక్రీస్కి కట్టుబడి వుండాలనీ, ఎక్కువగా జనం గుమి కూడే ప్రాంతాలకు వెళ్ళవద్దనీ, పుకార్లను విశ్వసించవద్దనీ కోరారు. కాగా, ఇంటీరియర్ మినిస్టర్, నేషనల్ కర్ఫ్యూ విధించాలన్న ఆలోచన వుందనీ, ఎక్కువమంది గుమి కూడా వుండేందుకు మాత్రమే ఈ ఆలోచన జరుగుతోందనీ ప్రకటించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!









