300 మందికి పైగా కార్మికుల బహిష్కరణ
- March 19, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 300 మంది వలస కార్మికుల్ని లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను దేశం నుంచి బహిష్కరించారు. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ టీం - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ అల్ బతినా, మొత్తం 307 మంది కార్మికుల్ని మార్చి 1 నుంచి 19 మధ్య దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. వలసదారులంతా చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి వుంటుందని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









