300 మందికి పైగా కార్మికుల బహిష్కరణ
- March 19, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 300 మంది వలస కార్మికుల్ని లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను దేశం నుంచి బహిష్కరించారు. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ టీం - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ అల్ బతినా, మొత్తం 307 మంది కార్మికుల్ని మార్చి 1 నుంచి 19 మధ్య దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. వలసదారులంతా చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి వుంటుందని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్