300 మందికి పైగా కార్మికుల బహిష్కరణ
- March 19, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, 300 మంది వలస కార్మికుల్ని లేబర్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను దేశం నుంచి బహిష్కరించారు. మినిస్ట్రీకి చెందిన జాయింట్ ఇన్స్పెక్షన్ టీం - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ మేన్ పవర్ - నార్త్ అల్ బతినా, మొత్తం 307 మంది కార్మికుల్ని మార్చి 1 నుంచి 19 మధ్య దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. వలసదారులంతా చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి వుంటుందని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







