300 మందికి పైగా కార్మికుల బహిష్కరణ

- March 19, 2020 , by Maagulf
300 మందికి పైగా కార్మికుల బహిష్కరణ

మస్కట్‌: మినిస్ట్రీ ఆఫ్‌ మేన్‌ పవర్‌, 300 మంది వలస కార్మికుల్ని లేబర్‌ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను దేశం నుంచి బహిష్కరించారు. మినిస్ట్రీకి చెందిన జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీం - జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మేన్‌ పవర్‌ - నార్త్‌ అల్‌ బతినా, మొత్తం 307 మంది కార్మికుల్ని మార్చి 1 నుంచి 19 మధ్య దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. వలసదారులంతా చట్టాలకు లోబడి వ్యవహరించాల్సి వుంటుందని ఈ సందర్భంగా మినిస్ట్రీ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com