కరోనా అలెర్ట్:భారత అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
- March 19, 2020ఢిల్లీ:కరోనా వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నాల్గవ కరోనా మరణం నమోదు అవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 65 ఏళ్లు పై బడిన వృద్దులు బయటికి రాకుండా ఉండాలని తెలిపింది. అంతేకాకుండా పది సంవత్సరాల లోపు పిల్లలను బయటికి పంపకుండా చూడాలని తెలిపింది. 22 వ తేదీ నుండి 29 వరకు అంతర్జాతీయ ఫ్లైట్స్ ను రద్దు చేయాలని భావించింది. వారం రోజుల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేయడం వలన కరోనా వైరస్ ప్రభావం తగ్గే అవకాశముంది. భారత్ లో ఇప్పటివరకు 174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోషల్ దిస్తన్సింగ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం ఆదేశించింది. ఇప్పటి వరకూ కొన్ని రాష్ట్రాలు విద్యా సంస్థలను, మాల్స్ నీ, జింలను, మ్యూజియం లను మూసి వేయాలని ఆదేశించింది. అయితే దేశవ్యాప్తంగా అన్ని ప్రత్యేక రైళ్ళను రద్దు చేసింది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!