అక్రమంగా ప్రయాణీకుల్ని తరలిస్తే కఠిన చర్యలు
- March 20, 2020కువైట్:ప్రయాణీకుల్ని ప్రైవేటు వాహనాల్లో అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు వుంటాయని ట్రాఫిక్ పోలీస్ హెచ్చరించడం జరిగింది. ఉల్లంఘనలకు పాల్పడుతున్న నాలుగు వాహనాల్ని ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కువగా జనం గుమికూడకుండా వుండేందుకోసం. కాగా, ఉల్లంఘనలకు పాల్పడే వలసదారుల్ని డిపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. డబ్బు సంపాదించే క్రమంలో మాస్ ట్రాన్స్పోర్ట్ కోసం వాహనాల్ని అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం