కస్టమర్ సర్వీస్ ఔట్ లెట్స్ ని సస్పెండ్ చేసిన మినిస్ట్రీ
- March 20, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, దేశవ్యాప్తంగా అన్ని కస్టమర్ సర్వీస్ ఔట్లెట్స్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీకి చెందిన జనరల్ ఆఫీస్, అన్ని డైరెక్టరేట్స్ అలాగే డిపార్ట్మెంట్స్ (అన్ని గవర్నరేట్స్లోనూ) సర్వీస్ డెలివరీ ఔట్లెట్స్ని మూసివేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఆన్లైన్లో మాత్రం సేవలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







