కస్టమర్ సర్వీస్ ఔట్ లెట్స్ ని సస్పెండ్ చేసిన మినిస్ట్రీ
- March 20, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, దేశవ్యాప్తంగా అన్ని కస్టమర్ సర్వీస్ ఔట్లెట్స్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీకి చెందిన జనరల్ ఆఫీస్, అన్ని డైరెక్టరేట్స్ అలాగే డిపార్ట్మెంట్స్ (అన్ని గవర్నరేట్స్లోనూ) సర్వీస్ డెలివరీ ఔట్లెట్స్ని మూసివేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఆన్లైన్లో మాత్రం సేవలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







