కస్టమర్ సర్వీస్ ఔట్ లెట్స్ ని సస్పెండ్ చేసిన మినిస్ట్రీ
- March 20, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, దేశవ్యాప్తంగా అన్ని కస్టమర్ సర్వీస్ ఔట్లెట్స్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మినిస్ట్రీకి చెందిన జనరల్ ఆఫీస్, అన్ని డైరెక్టరేట్స్ అలాగే డిపార్ట్మెంట్స్ (అన్ని గవర్నరేట్స్లోనూ) సర్వీస్ డెలివరీ ఔట్లెట్స్ని మూసివేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తదుపరి ప్రకటన వచ్చేవరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఆన్లైన్లో మాత్రం సేవలు కొనసాగుతాయి.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!