కువైట్:ప్రతీ రోజు 5జీబీ డేటా ఫ్రీ అందిస్తున్న మొబైల్ కంపెనీలు
- March 22, 2020
కువైట్ లోని మూడు మొబైల్ కంపెనీలు తమ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించాయి. ప్రతీ రోజు 5జీబీ డేటాను నెల రోజుల పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తరీఖ్ అల్ మెజ్రెమ్ వెల్లడించారు. ఈ మేరకు మూడు మొబైల్ కంపెనీలతో కమ్యూనేకేషన్, సమాచార నియంత్రణ అధికారులు కంపెనీల ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. దీంతో ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఉచిత డేటా అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు ఆయా మొబైల్ కంపెనీలు ఈ నెల రోజుల పాటు ఉచితంగా కాల్ సర్వీసులను కూడా అందించనున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







