కువైట్:ప్రతీ రోజు 5జీబీ డేటా ఫ్రీ అందిస్తున్న మొబైల్ కంపెనీలు
- March 22, 2020
కువైట్ లోని మూడు మొబైల్ కంపెనీలు తమ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించాయి. ప్రతీ రోజు 5జీబీ డేటాను నెల రోజుల పాటు ఉచితంగా అందించనున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తరీఖ్ అల్ మెజ్రెమ్ వెల్లడించారు. ఈ మేరకు మూడు మొబైల్ కంపెనీలతో కమ్యూనేకేషన్, సమాచార నియంత్రణ అధికారులు కంపెనీల ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. దీంతో ఆదివారం నుంచి నెల రోజుల పాటు ఉచిత డేటా అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు ఆయా మొబైల్ కంపెనీలు ఈ నెల రోజుల పాటు ఉచితంగా కాల్ సర్వీసులను కూడా అందించనున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









