మలేషియా లో చిక్కుకున్న భారతీయులకు అండగా నిలిచిన మలేషియా తెలుగు ఫౌండేషన్
- March 22, 2020_1584856544.jpg)
మలేషియా:ఇటీవల మలేషియా లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ అవడముతో మలేషియా ప్రభుత్వం ఈ నెల 18 నుండి 31 వరకు విమానయాన సర్వీసులను పూర్తిగా నిషేదించడమయినది అలాగే భారత ప్రభుత్వం కూడా ఇదే సమయములో విమానయాన రాకపోకలను నిషేధించడంతో మలేషియా కూలాలంపూర్ ఎయిర్ పోర్ట్ లో దాదాపుగా 400 మందికి పైగా భారతీయులు చిక్కుకున్నారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ మరియు చెన్నై రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువగా వున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలేషియా తెలుగు ఫౌండేషన్(MTF) ప్రెసిడెంట్ దాతో కాంతారావు మలేషియా ఇండియన్ హైకమిషన్ సహాయముతో వారిని ఇండియా కి వెళ్లే వరకు వారికీ కావలసిన భోజన, రవాణా వసతి సోకార్యాలను MTF ఈ నెల 31 వరకు అందించడానికి ముందుకు వచ్చింది.
ఈ సందర్భముగా సహాయ సహకారాలు అందిస్తున్న మలేషియా తెలుగు ఫౌండేషన్ దాతో కాంతారావు అక్కునాయుడు కి మరియు వారి కమిటీ సభ్యులు జనరల్ సెక్రటరీ ప్రకాష్ రావు , ట్రేసరర్ స్రీన్ జివి ,కేల ఎక్సకో జగదీష్ రావు కి మలేషియా లోని భారత రాయబార కార్యాలయం వారికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేసింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు