ఒమన్ లో కొత్తగా 18 కరోనా కేసులు
- March 24, 2020మస్కట్:ఒమన్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు వివరించారు.దీంతో మొత్తం కేసుల సంఖ్య 84కి పెరిగింది.మొత్తం 18 మంది ఒమన్ పౌరులు మరియు 11 కేసులు సోకిన రోగులతో సంబంధం కలిగి ఉన్నాయి. 5 కేసులు యూ.కె మరియు యూ.ఏ.ఈ నుండి ప్రయాణానికి సంబంధించినవి మరియు 2 కేసులు ఎపిడెమియోలాజికల్ దర్యాప్తులో ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఒమన్లో మొత్తం 84 కేసులకు, కోవిడ్ -19 ఉన్న 17 మంది రోగులు కోలుకున్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..