విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపు
- March 24, 2020సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా రాజు అయిన 'షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి' మంగళవారం షార్జా లోని విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపును ప్రకటించారు. రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనావైరస్ పై దేశం పోరాడుతున్నప్పుడు నివాసితులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి షార్జా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని తెలిపారు. ఈ నిర్ణయానికి షార్జా ప్రభుత్వానికి 230 మిలియన్ దిర్హాముల ఖర్చవుతుందని, అయినా ప్రజల క్షేమం ముఖ్యం అంటూ తెలిపారు. ఈ కరోనా మహమ్మారిని పోరాడేందుకు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లో ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్