విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపు
- March 24, 2020
సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా రాజు అయిన 'షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి' మంగళవారం షార్జా లోని విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపును ప్రకటించారు. రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనావైరస్ పై దేశం పోరాడుతున్నప్పుడు నివాసితులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి షార్జా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని తెలిపారు. ఈ నిర్ణయానికి షార్జా ప్రభుత్వానికి 230 మిలియన్ దిర్హాముల ఖర్చవుతుందని, అయినా ప్రజల క్షేమం ముఖ్యం అంటూ తెలిపారు. ఈ కరోనా మహమ్మారిని పోరాడేందుకు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లో ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







