విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపు
- March 24, 2020
సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా రాజు అయిన 'షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి' మంగళవారం షార్జా లోని విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపును ప్రకటించారు. రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనావైరస్ పై దేశం పోరాడుతున్నప్పుడు నివాసితులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి షార్జా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని తెలిపారు. ఈ నిర్ణయానికి షార్జా ప్రభుత్వానికి 230 మిలియన్ దిర్హాముల ఖర్చవుతుందని, అయినా ప్రజల క్షేమం ముఖ్యం అంటూ తెలిపారు. ఈ కరోనా మహమ్మారిని పోరాడేందుకు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లో ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







