విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపు
- March 24, 2020సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు షార్జా రాజు అయిన 'షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి' మంగళవారం షార్జా లోని విద్యుత్ బిల్లులపై నాలుగు నెలల పాటు 10 శాతం తగ్గింపును ప్రకటించారు. రేడియో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కరోనావైరస్ పై దేశం పోరాడుతున్నప్పుడు నివాసితులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి షార్జా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది అని తెలిపారు. ఈ నిర్ణయానికి షార్జా ప్రభుత్వానికి 230 మిలియన్ దిర్హాముల ఖర్చవుతుందని, అయినా ప్రజల క్షేమం ముఖ్యం అంటూ తెలిపారు. ఈ కరోనా మహమ్మారిని పోరాడేందుకు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లో ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!