శానిటేషన్ డ్రైవ్: జరిమానాలు, జైలు శిక్షలు
- March 26, 2020యూఏఈ అథారిటీస్, జనరల్ పబ్లిక్ ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని, వీకెండ్ పూర్తయ్యేవరకూ ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రావ్ు జరుగుతున్న నేపథ్యంలో ఉల్లంఘనులపై కరిÄనమైన చర్యలుంటాయని హెచ్చరించడం జరిగింది. మార్చి 26 నుంచి మార్చి 29 వరకు ఈ ప్రోగ్రావ్ు అమలు చేయబడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తరఫున బ్రిగేడియర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా అహ్మద్ మాట్లాడుతూ, నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రావ్ుకి పౌరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక హెచ్చరికల్ని లెక్కచేయనివారికి భారీ జరీమానాలు, జైలు శిక్షలు విధించడం జరగుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం