దుబాయ్ మెరినా ప్రొమినేడ్ మూసివేత
- March 26, 2020దుబాయ్ మెరినా ప్రొమినేడ్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ప్రొమినేడ్ ఏరియా మూసివేయబడిందని దుబాయ్ మెరీనాలోని సంస్థలు, ఎమ్మార్ మాస్టర్ కమ్యూనిటీస్ పౌరులకు తెలియజేశాయి. ఇంటి దగ్గరే వుండాలనీ, కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 333కి పెరిగింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!