ఆన్లైన్ ద్వారా వీసా రెన్యువల్.!
- March 26, 2020
మస్కట్: రెసిడెంట్ కార్డ్ హోల్డర్స్, తమ వీసాల్ని ఆన్లైన్లో రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా తమ తమ స్వదేశాల్లో చిక్కుకుపోయినవారికి ఈ సౌకర్యం అందుబాటులో వుంటుందని అధికారరలు పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకోసం ఒమన్, నాన్ ఒమనీయులు దేశంలోకి రాకుండా బ్యాన్ చేశారు. రెసిడెంట్ కార్డ్ కలిగినవారికీ ఈ బ్యాన్ వర్తిస్తుంది. అన్ని రకాల వీసా కలిగినవారికీ ఒమన్లో ప్రవేశం లేదని ఈ సందర్భంగా రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఒమన్లో ఇరుక్కుపోయినవారు, వెంటనే తమ తమ దేశాలకు వెళ్ళిపోవాలనీ, కొందరికి మాత్రం ఆన్లైన్ ద్వారా తమ వీసాల్ని పొడిగించుకునే అవకావం కల్పిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







