దుబాయ్ మెరినా ప్రొమినేడ్ మూసివేత
- March 26, 2020దుబాయ్ మెరినా ప్రొమినేడ్ ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ప్రొమినేడ్ ఏరియా మూసివేయబడిందని దుబాయ్ మెరీనాలోని సంస్థలు, ఎమ్మార్ మాస్టర్ కమ్యూనిటీస్ పౌరులకు తెలియజేశాయి. ఇంటి దగ్గరే వుండాలనీ, కరోనా వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. యూఏఈలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 333కి పెరిగింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ