శానిటేషన్ డ్రైవ్: జరిమానాలు, జైలు శిక్షలు
- March 26, 2020యూఏఈ అథారిటీస్, జనరల్ పబ్లిక్ ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని, వీకెండ్ పూర్తయ్యేవరకూ ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రావ్ు జరుగుతున్న నేపథ్యంలో ఉల్లంఘనులపై కరిÄనమైన చర్యలుంటాయని హెచ్చరించడం జరిగింది. మార్చి 26 నుంచి మార్చి 29 వరకు ఈ ప్రోగ్రావ్ు అమలు చేయబడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తరఫున బ్రిగేడియర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా అహ్మద్ మాట్లాడుతూ, నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రావ్ుకి పౌరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక హెచ్చరికల్ని లెక్కచేయనివారికి భారీ జరీమానాలు, జైలు శిక్షలు విధించడం జరగుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..