శానిటేషన్ డ్రైవ్: జరిమానాలు, జైలు శిక్షలు
- March 26, 2020
యూఏఈ అథారిటీస్, జనరల్ పబ్లిక్ ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని, వీకెండ్ పూర్తయ్యేవరకూ ఎవరూ రోడ్ల మీదకు రాకూడదని నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రావ్ు జరుగుతున్న నేపథ్యంలో ఉల్లంఘనులపై కరిÄనమైన చర్యలుంటాయని హెచ్చరించడం జరిగింది. మార్చి 26 నుంచి మార్చి 29 వరకు ఈ ప్రోగ్రావ్ు అమలు చేయబడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తరఫున బ్రిగేడియర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్లా అహ్మద్ మాట్లాడుతూ, నేషనల్ స్టెరిలైజేషన్ ప్రోగ్రావ్ుకి పౌరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారిక హెచ్చరికల్ని లెక్కచేయనివారికి భారీ జరీమానాలు, జైలు శిక్షలు విధించడం జరగుతుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







